Monday, July 25, 2016

దేవీపట్నం గోదావరి ఒడ్డు

దేవీపట్నం గోదావరి ఒడ్డు


దేవీపట్నం గోదావరి ఒడ్డు మీద ఒకప్పుడు పోలీస్ స్టేషన్ ఉన్నపురాతన భవనం ఇది... బ్రిటిష్ వాళ్ల కాలంలో
ఇక్కడ పోలీసుస్టేషనే కాకండా ట్రావెలర్స్ బంగ్లా కూడా ఉండేదంట.ఆరోజుల్లో లాంచీ మీద
భద్రాచలం వెళ్ళేప్పుడు, ఆ లాంచీ స్టాఫ్ చాలా సందడిగా వుండే ఈ ఫెర్రీలోదిగి, స్టేషన్లో సంతకాలు పెట్టిఅప్పుడుబయలు దేరేవాళ్ళంట. 
ఈ ఒడ్డు మీద ఎన్నెన్నో చరిత్ర ఘట్టాలు.... ఎన్నో కథలు,కబుర్లు...సరసాలు,సల్లాపాలు,విరహాలు, వేదనలు.......
మారేడుమిల్లి సి.ఐ అంకబాబు గారు చెప్పిన దాని ప్రకారం.............
అల్లూరి సీతారామరాజు గారు ఈ స్టేషన్ కొచ్చారంటారు గానీ ,,,వచ్చిన ఆ దాఖలాలు మాత్రం ఎక్కడా లేవంట.








No comments:

Post a Comment